భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు
వ్యక్తి | సమాధి పేరు | ||
» మహాత్మాగాంధీ | – | రాజ్ ఘాట్ |
|
» జవహర్ లాల్ నెహ్రూ | – | శాంతివనం | |
» లాల్ బహదూర్ శాస్త్రి | – | విజయ్ ఘాట్ | |
» బాబూ జగ్జీవన్ రామ్ | – | సమతాస్థల్ | |
» బి.ఆర్. అంబేద్కర్ | – | చైత్రభూమి (ముంబాయి) | |
» ఇందిరాగాంధీ | – | శక్తిస్థల్ |
|
» రాజీవ్ గాంధీ | – | వీర్ భూమి | |
» చరణ్ సింగ్ | – | కిసాన్ ఘాట్ | |
» దేవీలాల్ | – | సంఘర్ష్ స్థల్ | |
» గుల్జారీలాల్ నందా | – | నారాయణ్ ఘాట్ | |
» మొరార్జీ దేశాయ్ | – | అభయ్ ఘాట్ | |
» జ్ఞానీ జైల్ సింగ్ | – | ఏక్తాస్థల్ | |
» కృష్ణకాంత్ | – | నిగమ్ బోధ్ | |
» పి.వి. నరసింహారావు | – | జ్ఞాన్ భూమి (హైదరాబాద్) | |
» ఎన్. టి. రామారావు | – | బుద్ధపూర్ణిమ (హైదరాబాద్) | |
(బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి) |